17, జూన్ 2019, సోమవారం

:"ఏసు ప్రభువు "
శిలువపై తాను నిలచి
రక్తాన్ని చిందించినా
శిలలను సైతం
కరిగించిన వాడు ఏసుప్రభువు
ప్రజల పాపాలను
ముళ్లకిరీటమల్లె మోస్తూ
ప్రేమే నిత్యం సత్యమని
వాక్కులు నేర్పినవాడు..
ఏ దరినున్న
రక్షణనిచ్చే పరిశుద్ధ
ఆత్మైనాడు !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి