17, జూన్ 2018, ఆదివారం

పల్లకి మోసేందుకయినా...
పాడె మోసేందుకయినా...
కావలి నలుగురు మనుషులు...
పల్లకిలో జీవం ఉంటుంది...
పాడె లో...నిర్జీవం ఉంటుంది...
జీవితం అంతే...కదూ...
నలుగురితో సఖ్యంగా ఉంటేనే..
జీవితం జీవిస్తుంది..
స్వార్ధబుద్దితో గెలిచే ఒంటరితనం..
మృత జివితో సమానం కదూ...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి